ప్రధాన మంత్రి కార్యాలయం
భగవాన్విశ్వకర్మ జయంతి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
17 SEP 2021 11:27AM by PIB Hyderabad
భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘భగవాన్ విశ్వకర్మ జయంతి తాలూకు పవిత్ర సందర్భం లో మీ అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. దేవశిల్పి కరుణ దేశ ప్రజలందరి పైన ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉండుగాక; మన దేశం ప్రగతి, సమృద్ధి ల తాలూకు కొత్త కొత్త శిఖరాల ను ప్రతి నిత్యం అందుకొంటూ ఉండుగాక. https://t.co/fq5KnPeKdV’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1755708)
Visitor Counter : 154
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam