ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 SEP 2021 3:00PM by PIB Hyderabad
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ప్రకాశ్ పర్వ్ తాలూకు పవిత్ర సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. వారి ఉత్తమ సిద్ధాంతాలు, కరుణ, న్యాయం, సమానత్వం ల పట్ల వారి ఉద్ఘాటన యావత్తు మానవాళి కి మార్గదర్శనం చేస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1752887)
आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada