ప్రధాన మంత్రి కార్యాలయం
రోశ్హశానాహ్ నాడు ప్రపంచ వ్యాప్త యూదుల కు శుభాకాంక్షలు తెలిపినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 SEP 2021 10:49AM by PIB Hyderabad
రోశ్ హశానాహ్ సందర్భం లో ప్రపంచ వ్యాప్త యూదు ప్రజల కు, ఇజ్రాయిల్ లోని స్నేహపూర్వక వాసుల కు, ఆ దేశ ప్రధాని శ్రీ నఫ్తాలీ బెనెత్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆప్యాయభరితమైనటువంటి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
‘‘ఈ రోజు న రోశ్ హశానాహ్ ను జరుపుకొంటున్న ప్రపంచ వ్యాప్త యూదు ప్రజల కు, ఇజ్రాయిల్ లోని స్నేహపూర్వకమైనటువంటి పౌరుల కు, ప్రధాని @naftalibennett కు ఇవే అప్యాయ భరిత శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1752765)
आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam