ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్డేట్
Posted On:
11 AUG 2021 9:31AM by PIB Hyderabad
జాతీయ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 51.90 కోట్ల వాక్సిన్ డోస్లు వేయడం జరిగింది.
ఇండియా లో క్రియాశీల కేస్లోడ్ ప్రస్తుతం 3,86,351 గా ఉంది. గత 140 రోజులలో ఇది కనిష్టం.
క్రియాశీల కేసులు మొత్తం కేసులలో 1.21 శాతంగా ఉన్నాయి. 2020 మార్చి నుంచి చూసినపుడుఇది కనిష్టం.
గరిష్ఠ స్థాయిలో కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి రేటు ఉంది. ప్రస్తుతం ఇది 97.45 శాతం
దేశవ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు 3,12,20,981 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో కోలుకున్న పేషెంట్ల సంఖ్య 40,013
ఇండియాలో గత 24 గంటలలో 38,353 కొత్త కేసులు నమోదయ్యాయి
వారపుపాజిటివిటి రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.34 శాతం గా ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 2.16 శాతం. గత 16 రోజులలో ఇది 3 శాతం కంటే తక్కువ
దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 48.50 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
***
(Release ID: 1744826)
Visitor Counter : 163
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam