ప్రధాన మంత్రి కార్యాలయం

పశ్చిమ బంగాల్లో కొన్ని ప్రాంతాల లో వరద స్థితి ని గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 04 AUG 2021 1:27PM by PIB Hyderabad

పశ్చిమ బంగాల్ లో ఆనకట్ట ల నుంచి నీటి ని విడుదల చేసిన తరువాత ఆ రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాల లో ఏర్పడిన వరద స్థితి ని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బనర్జీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. స్థితి తాలూకు గంభీరత ను తగ్గించడం కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని విధాలుగానూ మద్దతు ను అందించే విషయం లో ప్రధాన మంత్రి హామీ ని కూడా ఇచ్చారు.

‘‘ పశ్చిమ బంగాల్ లో ఆనకట్ట ల నుంచి నీటి ని విడుదల చేసిన తరువాత ఆ రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాల లో ఏర్పడిన వరద స్థితి ని గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి @MamataOfficial తో ప్రధాన మంత్రి @narendramodi మాట్లాడారు. స్థితి తాలూకు గంభీరత ను తగ్గించడం కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని విధాలుగానూ మద్దతు ను అందించే విషయం లో ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.

ప్రభావిత ప్రాంతాల లో ఉన్న వారందరి భద్రత, శ్రేయస్సు ల కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థన చేశారు ’’ అని పిఎమ్ఒ ఒక ట్వీట్ లో పేర్కొంది.

 

 

***

DS/SH



(Release ID: 1742354) Visitor Counter : 162