హోం మంత్రిత్వ శాఖ

వైద్య‌విద్యా సీట్ల‌లో ఒబిసిలు, ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్న శ్రీ మోదీ ప్రభుత్వ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


ఈ చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకున్న శ్రీ న‌రేంద్ర మోదీకి నా అభినంద‌న‌లు

దీర్ఘ‌కాలంగా పెండింగులో ఉన్న ఈ డిమాండును తీర్చ‌డం ద్వారా వెనుక‌బ‌డిన‌, ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం ప‌ట్ల ప్ర‌భుత్వ క‌ట్టుబాటును ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

శ్రీ మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో 5550 మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి

Posted On: 29 JUL 2021 7:08PM by PIB Hyderabad

వైద్యవిద్యా సీట్లలో ఒబిసి ర్గీకలోని వారుఆర్థికంగా వెనుకడిన ర్గాలకు రిజర్వేషన్లు ల్పించాలన్న శ్రీ మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా స్వాగతించారు. “వైద్యవిద్యా విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ (పిజి మెడికల్‌/  డెంటల్ కోర్సులుసీట్లలో ఒబిసిలకు 27 శాతంఆర్థికంగా హీన ర్గాలకు 10 శాతం రిజర్వేషన్ ల్పించాలన్న చారిత్ర నిర్ణయం తీసుకున్నందుకు శ్రీ రేంద్ర మోదీకి నా అభినందలు” అని శ్రీ అమిత్ షా ట్వీట్ చేశారు.

“దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న  డిమాండును తీర్చడం ద్వారా ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ వెనుకడిన తులుఆర్థికంగా హీన ర్గాల సంక్షేమం ట్ల ప్రభుత్వ ట్టుబాటును ప్రర్శించారుశ్రీ మోదీ ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 5550 విద్యార్థులు లాభం పొందుతారు” అని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు.

 స్కీమ్ కింద 2021-22 విద్యాసంవత్సరం నుంచి అన్ని అండర్ గ్రాడ్యుయేట్‌/  పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్‌/  డెంటల్ కోర్సుల్లోను అఖిల భార కోటాకు కూడా ఒబిసిలకు 27 శాతంఇడబ్ల్యుఎస్ కు 10 శాతం రిజర్వేషన్ ర్తిస్తాయి.

***



(Release ID: 1740574) Visitor Counter : 167