ప్రధాన మంత్రి కార్యాలయం

కిశ్త్వాడ్ లో, కార్ గిల్ లో కుంభవృష్టి దరిమిలా ఉత్పన్నం అయిన స్థితి ని కేంద్ర ప్రభుత్వంనిశితం గా పర్యవేక్షిస్తోంది: ప్రధాన మంత్రి

Posted On: 28 JUL 2021 12:28PM by PIB Hyderabad

కిష్ట్ వాడ్ లో, కార్ గిల్ లో కుంభ వృష్టి దరిమిలా తలెత్తిన స్థితి ని కేంద్ర ప్రభుత్వం నిశితం గా పర్యవేక్షిస్తున్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

‘‘ కిష్ట్ వాడ్ లోను, కార్ గిల్ లోను కుండపోత వాన అనంతరం ఏర్పడ్డ స్థితి ని కేంద్ర ప్రభుత్వం నిశితం గా పర్యవేక్షిస్తూంది. ప్రభావిత ప్రాంతాల లో చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందించడం జరుగుతున్నది. ప్రతి ఒక్క వ్యక్తి క్షేమం గా, భద్రం గా ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1739938) Visitor Counter : 160