ప్రధాన మంత్రి కార్యాలయం
రేపు ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో సందేశాన్ని పంచుకోనున్న - ప్రధానమంత్రి
Posted On:
23 JUL 2021 9:35PM by PIB Hyderabad
ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు, 2021 జూలై, 24వ తేదీ ఉదయం 8 గంటల 30 నిముషాలకు, తమ సందేశాన్ని పంచుకోనున్నారు.
ఈ మేరకు, సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
"రేపు, జూలై 24వ తేదీ ఉదయం 8 గంటల 30 నిముషాలకు, ఆషాఢ పూర్ణిమ-ధమ్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో నా సందేశాన్ని పంచుకుంటాను." అని తెలియజేశారు.
(Release ID: 1738436)
Visitor Counter : 186
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam