ప్రధాన మంత్రి కార్యాలయం
పెట్టుబడి ని పెంచడం కోసం, వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం ఉత్తర్ ప్రదేశ్ చేస్తున్న కృషి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
02 JUL 2021 8:10PM by PIB Hyderabad
గడచిన నాలుగు సంవత్సరాలు గా పెట్టుబడి ని పెంచడం కోసం, వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం ఉత్తర్ ప్రదేశ్ చేస్తున్న కృషి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ఒక ట్వీట్ పట్ల ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు ఈ కార్యసాధనల కు సాక్షి గా నిలచాయన్న సత్యాన్ని అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.
****
(రిలీజ్ ఐడి: 1732587)
సందర్శకుల సూచీ సంఖ్య : : 234
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam