ప్రధాన మంత్రి కార్యాలయం
అందరికీ టీకాలు, అందరికీ ఉచితం గాటీకాల ను ఇప్పించడం అనే వాగ్దానాన్ని పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 JUN 2021 12:11PM by PIB Hyderabad
భారతదేశం లో ప్రజల కు టీకా మందు ను ఇప్పించే కార్యక్రమానికి సారథ్యాన్ని వహిస్తున్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో:
‘‘భారతదేశం లో టీకాకరణ కార్యక్రమం జోరు అందుకొంటోంది. ఈ కృషి లో పాలుపంచుకొంటున్న వారందరికీ అభినందన లు. ‘అందరికీ టీకాలు, టీకామందు ను ఉచితం గా ఇప్పించడం’ అనేదే మా వచన బద్ధత గా ఉంది. सबको वैक्सीन, मुफ्त वैक्सीन’’ అని పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1730839)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam