ప్రధాన మంత్రి కార్యాలయం

తెలంగాణ రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 02 JUN 2021 9:35AM by PIB Hyderabad

తెలంగాణ రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

‘‘తెలంగాణ స్థాపన దినం సందర్భం లో రాష్ట్ర ప్రజానీకానికి ఇవే శుభాకాంక్ష లు.  రాష్ట్రానికి అద్వితీయ సంస్కృతి వరం గా లభించింది.  మరి అక్కడి ప్రజలు చాలా కష్టపడే స్వభావం కలిగినటువంటి వారు;  అనేక రంగాల లో వారు రాణించారు.  తెలంగాణ ప్రజలకు చక్కని ఆరోగ్యం లభించాలని, వారంతా క్షేమం గా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/SH



(Release ID: 1723617) Visitor Counter : 136