ప్రధాన మంత్రి కార్యాలయం

పరశురామ జయంతి నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

Posted On: 14 MAY 2021 8:28AM by PIB Hyderabad

   పరశురామ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో ‘‘భగవాన్ పరశురాముని పవిత్ర జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభకామనలు తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1718524) Visitor Counter : 119