ప్రధాన మంత్రి కార్యాలయం
పరశురామ జయంతి నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
14 MAY 2021 8:28AM by PIB Hyderabad
పరశురామ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో ‘‘భగవాన్ పరశురాముని పవిత్ర జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభకామనలు తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1718524)
Visitor Counter : 169
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam