ప్రధాన మంత్రి కార్యాలయం

ప్ర‌పంచ‌ ఆరోగ్య దినం సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన‌ సందేశం

Posted On: 07 APR 2021 9:51AM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ రేంద్ర మోదీ ఇచ్చిన సందేశం తాలూకు పాఠం కింది విధం గా ఉంది.

‘‘అగ్రస్థాయి నాణ్య కలిగిన ఆరోగ్య సంరక్ష సేవల ను క్కువ ర్చు లో ప్రజల కు అందుబాటు లో ఉంచేందుకు ఆయుష్మాన్ భారత్‌, ప్రధాన మంత్రి న్ ఔషధి యోజ లు హా లెక్కలేనన్ని ర్య ను భార ప్రభుత్వం అమలుపరుస్తోందికోవిడ్-19 కి వ్యతిరేకం గా రుగుతున్న పోరాటాన్ని టిష్టడం కోసం ప్రపంచం లోకెల్లా అత్యంత భారీదైన టీకాక ఉద్యమాన్ని కూడా భారదేశం డుపుతోంది.

మాస్కు ను రించడం, చేతుల ను క్రమం ప్ప శుభ్రచుకొంటూ ఉండటం వంటి ఇతర జాగ్రత్తల ను అనుసరిస్తూ కోవిడ్-19 తో పోరాడటానికి సాధ్యమైన అన్ని ముందు జాగ్రత్త లను పాటించే విషయం లో మనం ప్రపంచ ఆరోగ్య దినం సందర్భం లో శ్రద్ధ తీసుకొందాం.

అదే కాలం లో, వ్యాధి నిరోధక్తి ని పెంచేందుకు, రీరాన్ని దృఢం గా ఉంచుకొనేందుకు  అన్ని ర్య ను తీసుకోగలరు.

ప్రపంచాన్ని ఆరోగ్యదాయమైంది గా నిలబెట్టడానికి రాత్రనక పగలనక పాటుపడుతున్న వారందరికీ అభినంద ను, మన కృతజ్ఞ ను పునరుద్ఘాటించడానికి ఉద్దేశించిందే ప్రపంచ ఆరోగ్య దినం దినం ఆరోగ్య సంరక్ష సంబంధిత రిశోధల ను, నూత ఆవిష్కణల ను బలపరచడం లో మ నిబద్ధ ను రో మారు నొక్కిచెప్పేందుకు ఉద్దేశించిన దినం కూడా.’’

***



(Release ID: 1710020) Visitor Counter : 207