ప్రధాన మంత్రి కార్యాలయం
యేసు క్రీస్తు సంఘర్షణల ను గురించి, ఆయన చేసిన త్యాగాలను గురించి గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 APR 2021 8:27AM by PIB Hyderabad
దయ తాలూకు ఆదర్శ అవతారం యేసు క్రీస్తు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
‘‘యేసు క్రీస్తు సంఘర్షణల ను, త్యాగాలను గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది. దయ తాలూకు ఒక ఆదర్శ అవతారం అయిన యేసు క్రీస్తు ఆపన్నుల కు, వ్యాధిపీడితుల కు సేవ చేయడం కోసం తన జీవితాన్నే సమర్పణం చేశారు’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి తన సందేశాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 1709201)
आगंतुक पटल : 314
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam