ప్రధాన మంత్రి కార్యాలయం
పోర్ట్ బ్లేయర్ లో త్రివర్ణ పతాకం ఆవిష్కరణ తాలూకు 75 వ వార్షికోత్సవం నాడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
30 DEC 2020 3:20PM by PIB Hyderabad
పోర్ట్ బ్లేయర్ లో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ తాలూకు 75వ వార్షికోత్సవ సందర్భం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.
‘‘1943 వ సంవత్సరం డిసెంబరు 30 వ తేదీ.. భారతదేశం లో ప్రతి ఒక్కరి స్మృతి లోనూ చెక్కుచెదరక నిలచిపోయినటువంటి రోజు; సాహసి నేతాజీ సుభాష్ బోస్ పోర్ట్ బ్లేయర్ లో ఆ నాడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ ప్రత్యేక దినం తాలూకు 75 వ వార్షికోత్సవ సూచకం గా నేను పోర్ట్ బ్లయర్ కు వెళ్ళాను, మరి అక్కడ మువ్వన్నెల జెండా ను ఎగురవేసే గౌరవం నాకు దక్కింది. కొన్ని స్మృతులను పంచుకొంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1684725)
Visitor Counter : 212
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam