ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ ఎంజీ వైద్య మరణం పట్ల ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
19 DEC 2020 6:53PM by PIB Hyderabad
శ్రీ ఎంజీ వైద్య మరణం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
"శ్రీ ఎంజీ వైద్య గొప్ప రచయిత, పాత్రికేయుడు. ఆర్ఎస్ఎస్ కోసం దశాబ్దాల పాటు ఆయన ఎంతో కృషి చేశారు. బీజేపీ బలోపేతం కోసం కూడా పాటుబడ్డారు. ఆయన మరణం బాధిస్తోంది. వైద్య కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలుపుతున్నా. ఓం శాంతిః" అని ప్రధాని ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
****
(रिलीज़ आईडी: 1682047)
आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam