రాష్ట్రప‌తి స‌చివాల‌యం

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి


Posted On: 31 OCT 2020 12:37PM by PIB Hyderabad

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ నివాళులు అర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో, వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి శ్రీ కోవింద్‌ పూలు సమర్పించారు. రాష్ట్రపతి భవన్‌ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఉదయం దిల్లీలోని సర్దార్‌ పటేల్‌ చౌక్‌ను సందర్శించిన రాష్ట్రపతి, పటేల్‌ విగ్రహం వద్ద అంజలి ఘటించారు.

****



(Release ID: 1669108) Visitor Counter : 171