ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్ట‌ర్ రామ్ మ‌నోహ‌ర్ లోహియా వర్థంతి సంద‌ర్భం లో ఆయ‌న కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 12 OCT 2020 5:25PM by PIB Hyderabad

డాక్ట‌ర్ రామ్ మ‌నోహ‌ర్ లోహియా వ‌ర్థంతి సంద‌ర్భం లో ఆయ‌న కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

"लोकतंत्र को सशक्त करने के लिए अपना जीवन समर्पित करने वाले, विचार को व्यवहार बनाने वाले, लोकतांत्रिक मानकों का जीवनपर्यन्त निर्वाह करने वाले लोहिया जी समस्त देश के प्रेरणा पुरुष हैं।

समाजवाद के प्रवर्तक, विचारों को सत्ता से ऊपर और देशहित को सर्वोपरि मानने वाले लोहिया जी को उनकी पुण्यतिथि पर शत-शत नमन।", the Prime Minister said.

ప్రజాస్వామ్యాన్ని శక్తివంతం చేయడం కోసం తన జీవనాన్ని సమర్పించినటువంటి , ఆలోచనలను ఆచరణ లోకి తెచ్చినటువంటి , ప్రజాస్వామ్య ప్రమాణాలను తన యావత్తు జీవితం అమలుపరచినటువంటి వ్యక్తి అయిన లోహియా గారు సమస్త దేశాని కి ప్రేరణ మూర్తి గా ఉన్నారు.

 

సమాజవాదాన్ని చేతలలో చూపిన, అధికారాని కంటే ఆలోచనలనే మిన్నగా ఎంచిన,  దేశ హితాన్నే మిగిలిన అన్నింటి కంటే ఎక్కువ గా తలచిన లోహియా గారికి ఆయన వర్థంతి నాడు ఇవే నా వందన శతములు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 

***
 



(Release ID: 1663748) Visitor Counter : 157