ప్రధాన మంత్రి కార్యాలయం

గురు పూర్ణిమ నాడు ప్రజల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 05 JUL 2020 10:45AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గురు పూర్ణిమ నాడు ప్రజల కు అభినందనలు తెలిపారు.

‘‘దేశవాసుల కు అనేకానేక గురు పూర్ణిమ శుభకామన లు.  జీవనాన్ని సార్థకం చేసే గురువు ల పట్ల గౌరవాన్ని ప్రకటించేటటటువంటి ఈ యొక్క దినం విశేషమైన దినం.  ఈ సందర్భం లో, గురుజనులు అందరి కి నా యొక్క సాదర నమస్కారము లు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 

***



(Release ID: 1655014) Visitor Counter : 144