ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ పర్బ నాడు ఒడిశా ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 JUN 2020 2:30PM by PIB Hyderabad
ఒడిశా ప్రజల కు ప్రత్యేక పండుగ రోజైన రాజ పర్బ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఎంతో ప్రత్యేకమైనటువంటి పండుగ రోజు ‘రాజ పర్బ’ ను పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు. ఈ సందర్భం ఆనంద భావన ను మరియు సంఘం లో సౌభ్రాతృత్వాన్ని బలపరచు గాక. అలాగే, నా తోటి పౌరుల కు మంచి స్వస్థత మరియు శ్రేయం ప్రాప్తించాలి అంటూ నేను ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1654973)
సందర్శకుల సూచీ సంఖ్య : : 160
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam