ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్-ధ‌న్ యోజ‌న (పిఎంజెడివై) - ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ కోసం ప్రారంభించిన జాతీయ స్థాయి కార్య‌క్ర‌మం అమ‌‌లు ఆరు సంవ‌త్స‌రాలు పూర్తి

శ్రీ మోదీ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమం ల‌క్ష్యంగా చేప‌ట్టిన ఆర్థిక కార్య‌క్ర‌మాల‌కు పునాది రాయి - ఆర్థిక‌మంత్రి


ప్రారంభం నుంచి 40.35 కోట్ల మందికి పైగా ల‌బ్ధిదారుల‌కు బ్యాంకింగ్ స‌దుపాయం. రూ.1.31 ల‌క్ష‌ల కోట్ల డిపాజిట్లు;



63.6% గ్రామీణ పిఎంజెడివై ఖాతాలు; 55.2% మ‌హిళా జెడివై ఖాతాలు


పిఎం గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న కింద ఏప్రిల్‌-జూన్ 2020 నెలల మ‌ధ్య కాలంలో మ‌హిళా పిఎంజెడివై ఖాతాదారుల ఖాతాల్లో రూ.30,705 కోట్లు జ‌మ‌


వివిధ ప‌థ‌కాల కింద ప్ర‌భుత్వం అందించే స‌హాయంగా 8 కోట్ల పిఎంజెడివై ఖాతాల్లో ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డిబిటి)

Posted On: 28 AUG 2020 7:27AM by PIB Hyderabad

ఇంతకు మాజంలో నిరాదకు, సామాజికంగా-ఆర్థికంగా నిరాకకు గురవుతున్న ర్గాలకు ద్దతు ఇచ్చి ఆర్థిక కార్యలాపాల్లో అందరినీ భాగస్వాములను చేయడానికి ఆర్థికమంత్రిత్వ శాఖ ట్టుబడిందిమ్మిళిత వృద్ధికి దోహడే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ (ఆర్థిక కార్యలాపాల్లో అందరి భాగస్వామ్యం) ప్రభుత్వ జాతీయ ప్రాధాన్య‌. వ్యస్థీకృత ఆర్థిక వ్యస్థలోకి పేద ర్గాలపొదుపు పెట్టుబడులు తేవడం ద్వారా వారికి ఆదాయ రు అందుబాటులోకి తేవడం అత్యంత ప్రధానం. అవరం ఏర్పడినప్పుడు ఖాతాల్లో నుంచి సొమ్ము ఉపసంహరించుకునే ఆదాయరు అందుబాటులో ఉంచ‌‌డం ల్ల కుటుంబాలు అవాంఛనీయ డ్డీ వ్యాపారుల బంధ స్తాల్లో చిక్కుకోకుండా ఉంటారు. హామీ నెరవేర్చే దిశగా చేపట్టిన ప్రధాన కార్యక్రమే ప్రధానమంత్రి న్ న్ యోజ‌. ప్రపంచంలోని అతి పెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమాల్లో ఇదొకటి.

 

2014 ఆగస్టు 15 తేదీన స్వాతంత్ర్య దినోత్స ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ రేంద్రమోదీ పిఎంజెడివైని ప్రటించారు. అదే నెల 28 తేదీన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ  విషయం నుంచి పేదలు విముక్తులవుతున్న ర్వదినంగా దీన్ని నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి అన్నారు.

 

పిఎంజెడివై 6 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక‌, కార్పొరేట్ వ్యహారాల శాఖ మంత్రి శ్రీతి నిర్మలా సీతారామన్ కం ప్రాధాన్యను పునరుద్ఘాటిస్తూశ్రీ మోదీ ప్రభుత్వం ప్రజాసంక్షేమ లక్ష్యంతో చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలకు పునాది ప్రధానమంత్రి న్ న్ యోజన” అన్నారు. “ప్రత్యక్ష దు దిలీ కావచ్చు, కోవిడ్‌-19 ఆర్థిక హాయం, పిఎం-కిసాన్‌, ఎంజిఎన్ఆర్ఇజిఏ వేతనాల పెంపు, జీవిత‌/ ఆరోగ్యబీమా రేజి ల్ప‌, యువనుల్లో ప్రతీ ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు అందించడంలో తొలి అడుగు వంటి పిఎంజెడివై నిర్దేశిత క్ష్యాలన్నీ ఇంచుమించుగా పూర్తయ్యాయి” అని ఆమె చెప్పారు.

 

ఆర్థిక‌, కార్పొరేట్ వ్యహారాల శాఖ హాయమంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ కూడా సందర్భంగా పిఎంజెడిడైపై ఆలోచలు పంచుకున్నారు. “ప్రధానమంత్రి శ్రీ రేంద్రమోదీ నాయత్వంలో పిఎంజెడివై బ్యాంకింగ్ దుపాయాలు అందుబాటులో లేని వారిని బ్యాంకింగ్ వ్యస్థలోకి తీసుకొచ్చింది. భార ఆర్థిక నిర్మాణాన్ని విస్తరించింది. 40 కోట్ల మందికి పైగా ఖాతాదారులకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ల్పించింది. కం బ్ధిదారుల్లో అధిక సంఖ్యలో హిళలే ఉన్నారు. గ్రామీణ ఖాతాలే ఇందులో అత్యధికం” అని ఆయ చెప్పారు.  “నేటి కోవిడ్‌-19 ల్లోలిత యంలో మాజంలో రైన క్ష లోపించిన కుటుంబాలకు ఆర్థిక ద్ర ల్పించడం, సాధికార సాధడిబిటి ద్వారా ఎంత  వేగంగా, నిరంతరాయంగా సాధించామో నం ళ్లారా చూశాం. పిఎం న్ న్ ఖాతాల ద్వారా నిర్వహించిన డిబిటి ప్రభుత్వం అందించిన ప్రతీ ఒక్క రూపాయి బ్ధిదారులకు నేరుగా చేరడానికి రోసాగా నిలిచింది. వ్యస్థాత్మమైన లీకేజిలకు అడ్డుకట్ట వేసింది” అన్నారు.

కం విజవంతంగా అమలుజరిగి 6 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటివకు స్కీమ్ సాధించిన విజయాలు, ప్రధానాంశాలు ఒక సారి నం చేసుకుందాం.

పూర్వాపరాలు

ప్రలందరికీ రించ స్థాయిలో ఆర్థిక ర్వీసులు ప్రత్యేకించి బ్యాంకింగ్‌/  సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, దు లు, రుణం, బీమా, పెన్షన్ సేవలు అందుబాటులో ఉంచడం క్ష్యంగా చేపట్టిన జాతీయ స్థాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమం ప్రధానమంత్రి న్ న్ యోజ (పిఎంజెడివై).

1. క్ష్యాలు

- రించవ్యయాల్లో ఆర్థిక ఉత్పత్తులు సేవలు అందరికీ అందుబాటులో ఉంచడం

- వ్యయాలు గ్గించి, విస్తృతిని పెంచడం కోసం టెక్నాలజీ వినియోగం

2. స్కీమ్ ప్రధానాంశాలు

- ఇంతకు బ్యాంకు సేవలు అందుబాటులో లేని వారికి బ్యాంకింగ్ - పేపర్లపై రాతకోతలు అత్యంత నిష్ఠ స్థాయిలో ఉంచుతూ, కెవైసి, -కెవైసి నిబంధ లింపు, జీరో నిల్వ‌, జీరో చార్జీలతో ప్రత్యేక శిబిరాల ద్వారా బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం

- ద్ర లేని వారికి ద్ర - దు విత్ డ్రాయల్‌, వ్యాపారుల ద్ద చెల్లింపుల దుపాయంతో పాటు రూ.2 క్ష ఉచిత ప్రమాద బీమాతో కూడిన దేశీయ డెబిట్ కార్డుల జారీ

- నిధులు లేని వారికి నిధుల ల్ప - మైక్రో ఇన్సూరెన్స్, ఓవర్ డ్రాప్ట్, మైక్రో పెన్షన్‌, మైక్రో క్రెడిట్ వంటి లు ఆర్థిక ఉత్పత్తులు అదుబాటు

3. ప్రాథమిక క్షణాలు

దిగువ ఆరు మూల స్తంభాలపై స్కీమ్ ప్రారంభించారు.

- సార్వత్రిక  బ్యాంకింగ్ ర్వీసులు  - బ్రాంచిలు, బిజినెస్ రెస్పాండెట్లు

- ప్రతీ ఒక్క ఇంటికీ రూ.10,000 ఓవర్ డ్రాఫ్ట్ దుపాయంతో బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతా

- ఆర్థిక అక్షరాస్య కార్యక్రమం - పొదుపు ప్రోత్సహం, ఎటిఎం వినియోగం, రుణం సంసిద్ధ‌, బీమా, పెన్షన్ దుపాయాలు అందుకోవడం, బేసిక్ మొబైల్ ఫోన్ల హాయంతో బ్యాంకింగ్ ర్వీసులు

- క్రెడిట్ గ్యారంటీ నిధి ఏర్పాటు - ఎగవేతదారుల నుంచి క్షకు బ్యాంకులకు ఒక హా హామీ

- బీమా - 2014 ఆగస్టు 15-2015 రి 31 తేదీల ధ్య తెరిచిన ఖాతాలకు రూ.1,00,000 ప్రమాద బీమా రేజి, రూ.30,000 జీవితబీమా రేజి

- అవ్యస్థీకృత రంగానికి పెన్షన్ కం

4. అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పిఎంజెడివైలో ప్రధాన వైఖరి

- తంలో అమలులో ఉన్న వెండాలర్లతో టెక్నాలజీ లాక్‌-ఇన్ తో కూడినఆఫ్ లైన్ అకౌంట్ ప్రారంభించే విధానానికి భిన్నంగా  బ్యాంకులకు చెందిన కోర్ బ్యాంకింగ్ వ్యస్ ద్వారా ఆన్ లైన్ అకౌంట్ల ప్రారంభం

- రుపే డెబిట్ కార్డు లేదా ఆధార్ అనుసంధానిత చెల్లింపు వ్యస్థ (ఎఇపిఎస్‌)  రెండింటిలో దేనితో అయినా ఖాతా ఆపరేట్ చేసుకునే వెసులుబాటు

- ఫిక్స్ డ్ పాయింట్ బిజినెస్ రెస్పాండెంట్లు

- సంక్లిష్టమైన కెవైసి నిబంధ స్థానంలో ళీకృత కెవైసి-కెవైసి అమలు

5. పిఎంజెడివై కింద కొత్త ఫీచర్లు - కొన్ని మార్పులతో 28.8.2018 నుంచి గ్ర పిఎంజెడివై విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- ప్రతీ ఒక్క కుటుంబం నిబంధకు భిన్నంగా బ్యాంకింగ్ దుపాయం లేని ప్రతీ ఒక్క యోజనుడు నిబంధ అమలు

- రుపే కార్డు బీమా - 28.8.2018 ర్వాత ప్రారంభించే పిఎంజెడివై ఖాతాలకు రుపే కార్డులపై ఉచిత ప్రమాద బీమా రూ.1 క్ష నుంచి రూ.2 క్షకు పెంపు

ఓవర్ డ్రాఫ్ట్ దుపాయం పెంపు

- ఒడి రిమితి రెట్టింపు చేసి  రూ.5,000 నుంచి రూ.10,000కి పెంపురూ.2,000 కు ఒడి (ఎలాంటి తులు లేకుండా)

- రిష్ఠ యోపరిమితి 60 నుంచి 65 సంవత్సరాలకు పెంపు

6. పిఎంజెడివై కింద విజయాలు - 19 ఆగస్టు, 2020 నాటికి

) పిఎంజెడివై ఖాతాలు

 

- 19 ఆగస్టు, 2020 నాటికి మొత్తం పిఎంజెడివై ఖాతాలు :  40.35 కోట్లుగ్రామీణ పిఎంజెడివై ఖాతాలు : 63.6%, హిళా పిఎంజెడివై ఖాతాలు :55.2%

- పిఎంజెడివై ప్రారంభించిన తొలి ఏడాదిలోనే 17.90 కోట్ల ఖాతాలు ప్రారంభం

- పిఎంజెడివై ఖాతాల నిరంత పెరుగుద

 

బి) నిర్వలోని పిఎంజెడివై ఖాతాలు

 

 

 

- ఆర్ బిఐ మార్గర్శకాల కింద రెండు సంవత్సరాలకు పైబడి ఏదైనా స్టర్ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు పోతే వాటిని నిర్వలో లేని పిఎంజెడివై ఖాతాలుగా రిగణించాలి.

- 2020 ఆగస్టు నాటికి మొత్తం పిఎంజెడివై ఖాతాలు : 40.35 కోట్లు, నిర్వలోని ఖాతాలు 34.81% (86.3%)

- స్టర్ ఆపరేటివ్ ఖాతాల శాతం నానాటికీ పెరుగుతూ ఉండడం క్రమం ప్పకుండా అధిక సంఖ్యలో స్టర్లు ఖాతాలను ఆపరేట్ చేస్తున్నారనేందుకు తార్కాణం

 

సి) పిఎంజెడివై ఖాతాల్లో డిపాజిట్లు

 

 

 

- పిఎంజెడివై ఖాతాల్లో మొత్తం డిపాజిట్ నిల్వ రూ.1.31 క్ష కోట్లు

- డిపాజిట్లలో 5.6 రెట్లు, ఖాతాల్లో 2.3 రెట్లు వృద్ధి (ఆగస్టు 20/ఆగస్టు 15)

 

డి) పిఎంజెడివై కింద టు డిపాజిట్

 

 

- ఒక్కో అకౌంట్ లో టు డిపాజిట్ రూ.3239

- ఒక్కో అకౌంట్ లో టు డిపాజిట్ ఆగస్టు 2015 నుంచి 2.5 రెట్లు వృద్ధి

- టు డిపాజిట్ పెరడం అకౌంట్ల వినియోగం పెరగిందనేందుకు, అకౌంట్ హోల్డర్లలో పొదుపు అలవాటు పెరిగిందనేందుకు తార్కాణం

) పిఎంజెడివై ఖాతాదారులకు జారీ చేసిన రుపే కార్డులు

- పిఎంజెడివై ఖాతాదారులకు జారీ చేసిన మొత్తం రుపే కార్డులు : 29.75 కోట్లు

- రుపే కార్డుల జారీ, వాటి వినియోగం కూడా కాలం డుస్తున్న కొద్ది పెరుగుద

7. న్ న్ ర్శక్ మొబైల్ యాప్

దేశంలోని బ్యాంకు శాఖలు, ఎటిఎంలు, బ్యాంకు మిత్రలు, పోస్టాఫీసులు వంటి చ్ పాయింట్లను నుగొనేందుకు పౌర హాయ వేదికగా ఒక మొబైల్ అప్లికేషన్  ప్రారంభించారు. జిఐఎస్ యాప్ లో 8 క్ష బ్యాంకింగ్ చ్ పాయింట్లు మోదయ్యాయి. టు పౌరులు అవరం, సౌకర్యం కోసం న్ న్ ర్శక్ మొబైల్ యాప్ లోని దుపాయాలను ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్ వెర్షన్ ను లింక్ ద్వారా అందుకోవచ్చు.  http://findmybank.gov.in.

5 కిలోమీటర్ల రిధిలో బ్యాంకింగ్ చ్ పాయింట్లు లేని గ్రామాలను గుర్తించేందుకు యాప్ ను ఉపయోగించచ్చు. దుపరి గుర్తించినగ్రామాలను బ్యాంకింగ్ ఔట్ లెట్లు ప్రారంభించేందుకు వీలుగా సంబంధితఎస్ఎల్ బిసి రిధిలోని వివిధ బ్యాంకులకు కేటాయించచ్చు. ప్రత్నం ల్ల బ్యాంకింగ్ చ్ పాయింట్లు లేని గ్రామాల సంఖ్య నీయంగా గ్గుతుంది.

జెడిడి యాప్ ప్రకారం 5 కిలోమీటర్ల రిధిలో బ్యాంకింగ్ చ్ పాయింట్లు లేని గ్రామాలు

 

 

8.  పిఎంజెడివై కింద హిళా బ్ధిదారులకు ప్రధానమంత్రి రీబ్ ల్యాణ్ ప్యాకేజి (పిఎంజికెపి)

26.3.2020 తేదీన గౌర ఆర్థిక మంత్రి ప్రటించిన మేరకు పిఎం రీబ్ ల్యాణ్ యోజ కింద ప్రధానమంత్రి న్  న్ యోజ (పిఎంజెడివై) ఖాతాలున్న హిళా బ్ధిదారులందరి ఖాతాల్లో మూడు నెల పాటు (ఏప్రిల్ '20-జూన్ '20) రూ.500 వంతున దు చేశారు. ఏప్రిల్-జూన్‌, ,2020 ధ్య కాలంలో ఖాతాదారుల తాల్లో రూ.30,705 కోట్లు అయ్యాయి.

9. కాలంలో డిబిటి లావాదేవీలకు ర్యలు :

బ్యాంకులు అందించిన మాచారం ప్రకారం ప్రభుత్వ నిర్వలోని వివిధ స్కీమ్ కింద 8 కోట్ల మంది పిఎంజెడివై ఖాతాదారులు ప్రత్యక్ష దు లీ (డిబిటి) సౌకర్యం పొందుతున్నారు. అర్హులైన బ్ధిదారులందరూ కాలంలో డిబిటి పొందడానికి వీలు ల్పిస్తూ డిబిటి కార్యక్ర నిర్వాహకులు, ఎన్ పిసిఐ, బ్యాంకులు, వివిధ మంతత్వ శాఖతో ర్చించి డిబిటి వైఫల్యాలను నివారించచగ కారణాలు గుర్తించడంలో ఆర్థిక శాఖ చురుకైన పాత్ర పోషించింది. బ్యాంకుల విసిలు, ఎన్ పిసిఐతో లిసి క్రమం ప్పని నిశిత ర్యవేక్ష ద్వారా ఏప్రిల్ 2019 నాటికి 5.23 క్ష (0.20%) డిబిటి వైఫల్యాల సంఖ్యను జూన్ 2020 నాటికి 1.1 క్షకు (0.04%) గ్గించడం సాధ్యయింది.

10. ముందున్న బాట

i. పిఎంజెడివై ఖాతాదారులందరికీ మైక్రో బీమా కాల కింద రేజి ల్పించేందుకు ట్టిగా కృషి చేయాల్సి ఉంది. అర్హులైన పిఎంజెడివై ఖాతాదారులందరూ పిఎంజెజెబివై, పిఎంఎస్ బివై కింద రేజి పొందేలా చూడాలి. బ్యాంకులకు దీని గురించిన మాచారం ఇప్పటికే పంపడం రిగింది.

ii. దేశవ్యాప్తంగా అవమైన మౌలిక తులు అందుబాటులో ఉంచడం ద్వారా పిఎంజెడివై ఖాతాదారులందరూ రుపే డెబిట్ కార్డులు వినియోగించడం, డిజిటల్ లావాదేవీలు నిర్వహించడానికి అవమైన ప్రోత్సాహం ఇవ్వనున్నారు.

iii. పిఎంజెడిబై ఖాతాదారులందరికీ మైక్రో క్రెడిట్ తో పాటు ఫ్లెక్సి రికరింగ్ డిపాజిట్ హా వివిధ మైక్రో పెట్టుబడి సాధనాల అందుబాటును పెంచుతారు.

****



(Release ID: 1649102) Visitor Counter : 345