ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్-ధ‌న్ యోజ‌న (పిఎంజెడివై) - ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ కోసం ప్రారంభించిన జాతీయ స్థాయి కార్య‌క్ర‌మం అమ‌‌లు ఆరు సంవ‌త్స‌రాలు పూర్తి

శ్రీ మోదీ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమం ల‌క్ష్యంగా చేప‌ట్టిన ఆర్థిక కార్య‌క్ర‌మాల‌కు పునాది రాయి - ఆర్థిక‌మంత్రి


ప్రారంభం నుంచి 40.35 కోట్ల మందికి పైగా ల‌బ్ధిదారుల‌కు బ్యాంకింగ్ స‌దుపాయం. రూ.1.31 ల‌క్ష‌ల కోట్ల డిపాజిట్లు;



63.6% గ్రామీణ పిఎంజెడివై ఖాతాలు; 55.2% మ‌హిళా జెడివై ఖాతాలు


పిఎం గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న కింద ఏప్రిల్‌-జూన్ 2020 నెలల మ‌ధ్య కాలంలో మ‌హిళా పిఎంజెడివై ఖాతాదారుల ఖాతాల్లో రూ.30,705 కోట్లు జ‌మ‌


వివిధ ప‌థ‌కాల కింద ప్ర‌భుత్వం అందించే స‌హాయంగా 8 కోట్ల పిఎంజెడివై ఖాతాల్లో ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డిబిటి)

Posted On: 28 AUG 2020 7:27AM by PIB Hyderabad

ఇంతకు మాజంలో నిరాదకు, సామాజికంగా-ఆర్థికంగా నిరాకకు గురవుతున్న ర్గాలకు ద్దతు ఇచ్చి ఆర్థిక కార్యలాపాల్లో అందరినీ భాగస్వాములను చేయడానికి ఆర్థికమంత్రిత్వ శాఖ ట్టుబడిందిమ్మిళిత వృద్ధికి దోహడే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ (ఆర్థిక కార్యలాపాల్లో అందరి భాగస్వామ్యం) ప్రభుత్వ జాతీయ ప్రాధాన్య‌. వ్యస్థీకృత ఆర్థిక వ్యస్థలోకి పేద ర్గాలపొదుపు పెట్టుబడులు తేవడం ద్వారా వారికి ఆదాయ రు అందుబాటులోకి తేవడం అత్యంత ప్రధానం. అవరం ఏర్పడినప్పుడు ఖాతాల్లో నుంచి సొమ్ము ఉపసంహరించుకునే ఆదాయరు అందుబాటులో ఉంచ‌‌డం ల్ల కుటుంబాలు అవాంఛనీయ డ్డీ వ్యాపారుల బంధ స్తాల్లో చిక్కుకోకుండా ఉంటారు. హామీ నెరవేర్చే దిశగా చేపట్టిన ప్రధాన కార్యక్రమే ప్రధానమంత్రి న్ న్ యోజ‌. ప్రపంచంలోని అతి పెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమాల్లో ఇదొకటి.

 

2014 ఆగస్టు 15 తేదీన స్వాతంత్ర్య దినోత్స ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ రేంద్రమోదీ పిఎంజెడివైని ప్రటించారు. అదే నెల 28 తేదీన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ  విషయం నుంచి పేదలు విముక్తులవుతున్న ర్వదినంగా దీన్ని నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి అన్నారు.

 

పిఎంజెడివై 6 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక‌, కార్పొరేట్ వ్యహారాల శాఖ మంత్రి శ్రీతి నిర్మలా సీతారామన్ కం ప్రాధాన్యను పునరుద్ఘాటిస్తూశ్రీ మోదీ ప్రభుత్వం ప్రజాసంక్షేమ లక్ష్యంతో చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలకు పునాది ప్రధానమంత్రి న్ న్ యోజన” అన్నారు. “ప్రత్యక్ష దు దిలీ కావచ్చు, కోవిడ్‌-19 ఆర్థిక హాయం, పిఎం-కిసాన్‌, ఎంజిఎన్ఆర్ఇజిఏ వేతనాల పెంపు, జీవిత‌/ ఆరోగ్యబీమా రేజి ల్ప‌, యువనుల్లో ప్రతీ ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు అందించడంలో తొలి అడుగు వంటి పిఎంజెడివై నిర్దేశిత క్ష్యాలన్నీ ఇంచుమించుగా పూర్తయ్యాయి” అని ఆమె చెప్పారు.

 

ఆర్థిక‌, కార్పొరేట్ వ్యహారాల శాఖ హాయమంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ కూడా సందర్భంగా పిఎంజెడిడైపై ఆలోచలు పంచుకున్నారు. “ప్రధానమంత్రి శ్రీ రేంద్రమోదీ నాయత్వంలో పిఎంజెడివై బ్యాంకింగ్ దుపాయాలు అందుబాటులో లేని వారిని బ్యాంకింగ్ వ్యస్థలోకి తీసుకొచ్చింది. భార ఆర్థిక నిర్మాణాన్ని విస్తరించింది. 40 కోట్ల మందికి పైగా ఖాతాదారులకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ల్పించింది. కం బ్ధిదారుల్లో అధిక సంఖ్యలో హిళలే ఉన్నారు. గ్రామీణ ఖాతాలే ఇందులో అత్యధికం” అని ఆయ చెప్పారు.  “నేటి కోవిడ్‌-19 ల్లోలిత యంలో మాజంలో రైన క్ష లోపించిన కుటుంబాలకు ఆర్థిక ద్ర ల్పించడం, సాధికార సాధడిబిటి ద్వారా ఎంత  వేగంగా, నిరంతరాయంగా సాధించామో నం ళ్లారా చూశాం. పిఎం న్ న్ ఖాతాల ద్వారా నిర్వహించిన డిబిటి ప్రభుత్వం అందించిన ప్రతీ ఒక్క రూపాయి బ్ధిదారులకు నేరుగా చేరడానికి రోసాగా నిలిచింది. వ్యస్థాత్మమైన లీకేజిలకు అడ్డుకట్ట వేసింది” అన్నారు.

కం విజవంతంగా అమలుజరిగి 6 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటివకు స్కీమ్ సాధించిన విజయాలు, ప్రధానాంశాలు ఒక సారి నం చేసుకుందాం.

పూర్వాపరాలు

ప్రలందరికీ రించ స్థాయిలో ఆర్థిక ర్వీసులు ప్రత్యేకించి బ్యాంకింగ్‌/  సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, దు లు, రుణం, బీమా, పెన్షన్ సేవలు అందుబాటులో ఉంచడం క్ష్యంగా చేపట్టిన జాతీయ స్థాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కార్యక్రమం ప్రధానమంత్రి న్ న్ యోజ (పిఎంజెడివై).

1. క్ష్యాలు

- రించవ్యయాల్లో ఆర్థిక ఉత్పత్తులు సేవలు అందరికీ అందుబాటులో ఉంచడం

- వ్యయాలు గ్గించి, విస్తృతిని పెంచడం కోసం టెక్నాలజీ వినియోగం

2. స్కీమ్ ప్రధానాంశాలు

- ఇంతకు బ్యాంకు సేవలు అందుబాటులో లేని వారికి బ్యాంకింగ్ - పేపర్లపై రాతకోతలు అత్యంత నిష్ఠ స్థాయిలో ఉంచుతూ, కెవైసి, -కెవైసి నిబంధ లింపు, జీరో నిల్వ‌, జీరో చార్జీలతో ప్రత్యేక శిబిరాల ద్వారా బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం

- ద్ర లేని వారికి ద్ర - దు విత్ డ్రాయల్‌, వ్యాపారుల ద్ద చెల్లింపుల దుపాయంతో పాటు రూ.2 క్ష ఉచిత ప్రమాద బీమాతో కూడిన దేశీయ డెబిట్ కార్డుల జారీ

- నిధులు లేని వారికి నిధుల