ప్రధాన మంత్రి కార్యాలయం
జన్మాష్టమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
11 AUG 2020 8:08PM by PIB Hyderabad
జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు “పవిత్ర జన్మాష్టమి పర్వదినం సందర్భంగా దేశవాసులందరికీ నా శుభకామనలు. ‘జై శ్రీకృష్ణ’.. అని సామాజిక మాధ్యమం ట్విట్టర్ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
(Release ID: 1645190)
Visitor Counter : 167
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada