ప్రధాన మంత్రి కార్యాలయం

జన్మాష్టమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 11 AUG 2020 8:08PM by PIB Hyderabad

   న్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు “పవిత్ర జన్మాష్టమి పర్వదినం సందర్భంగా దేశవాసులందరికీ నా శుభకామనలు. ‘జై శ్రీకృష్ణ’.. అని సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.


(రిలీజ్ ఐడి: 1645190) సందర్శకుల సూచీ సంఖ్య : : 199