ప్రధాన మంత్రి కార్యాలయం

నేటి రోజు న సుషమా స్వరాజ్ ఒకటో వర్ధంతి సందర్భం లో ఆమె ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 06 AUG 2020 4:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పూర్వ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తిశేషురాలు శ్రీమతి సుషమా స్వరాజ్ ను ఆమె యొక్క ఒకటో వర్ధంతి సందర్భం లో గుర్తు చేసుకొన్నారు.

‘‘సుషమా గారి ని, ఆమె ఒకటో పుణ్య తిథి సందర్భం లో, జ్ఞప్తి కి తెచ్చుకొంటున్నాను.  అకాలం లో సంభవించినటువంటి మరియు దురదృష్టకరమైనటువంటి ఆమె మరణం ఎంతో మంది ని శోకతప్తుల ను చేసివేసింది.  భారతదేశాని కి ఆమె నిస్వార్థ సేవల ను అందించారు, మరి ప్రపంచ వేదిక మీద భారతదేశం యొక్క భావాల ను స్పష్టం గా వెల్లడి చేసే ఒక స్వరం గా కూడా ఆమె ఉండే వారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.  

***
 



(Release ID: 1643999) Visitor Counter : 133