ప్రధాన మంత్రి కార్యాలయం

అహమదాబాద్ లో ఆసుపత్రి లో అగ్నిప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 06 AUG 2020 9:53AM by PIB Hyderabad

అహమదాబాద్ లో ఆసుపత్రి లో అగ్నిప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘అహమదాబాద్ లో జరిగిన దు:ఖదాయక అగ్నిప్రమాద ఘటన తో వ్యథితుడినయ్యాను.  ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం.  ఈ ఘటన లో గాయపడ్డ వారు శీఘ్రం గా కోలుకొందురుగాక.  పరిస్థితి ని గురించి ముఖ్యమంత్రి @vijayrupanibjp గారి తో మరియు పురపాలకాధ్యక్షుడు @ibijalpatel గారితో మాట్లాడాను.  బాధితుల కు పాలనయంత్రాంగం చేతనైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తోంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 


***



(Release ID: 1643854) Visitor Counter : 96