ప్రధాన మంత్రి కార్యాలయం
అహమదాబాద్ లో ఆసుపత్రి లో అగ్నిప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
06 AUG 2020 9:53AM by PIB Hyderabad
అహమదాబాద్ లో ఆసుపత్రి లో అగ్నిప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘అహమదాబాద్ లో జరిగిన దు:ఖదాయక అగ్నిప్రమాద ఘటన తో వ్యథితుడినయ్యాను. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు శీఘ్రం గా కోలుకొందురుగాక. పరిస్థితి ని గురించి ముఖ్యమంత్రి @vijayrupanibjp గారి తో మరియు పురపాలకాధ్యక్షుడు @ibijalpatel గారితో మాట్లాడాను. బాధితుల కు పాలనయంత్రాంగం చేతనైన అన్ని విధాల సహాయాన్ని అందిస్తోంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1643854)
Visitor Counter : 96
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam