భారత ఎన్నికల సంఘం
కర్ణాటక శాసనమండలి కి శాసనసభ సభ్యుల (ఎమ్మెల్యే) కోటా ద్వైవార్షిక ఎన్నికలు
Posted On:
09 JUN 2020 1:47PM by PIB Hyderabad
కర్ణాటక శాసనమండలి లో సంబంధిత ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైన సభ్యులు 7గురి పదవీకాలం 2020 జూన్ 30వ తేదీన ముగియనున్నది. వారి వివరాలు:
క్రమ సంఖ్య.
|
సభ్యుని పేరు
|
పదవీవిరమణ తేదీ
|
1.
|
నసీర్ అహ్మద్
|
30.06.2020
|
2.
|
జయమ్మ
|
3.
|
ఎం.సి.వేణుగోపాల్
|
4.
|
ఎన్.ఎస్.బోస్ రాజు
|
5.
|
హెచ్.ఎం.రేవన్న
|
6.
|
టి.ఏ.శరవణ
|
7.
|
డి.యు.మల్లికార్జున
|
కర్ణాటక సీఈఓ నుండి అందిన వివరాల ప్రకారం కర్ణాటక శాసన మండలి లో శాసనసభ్యుల ద్వారా పైన పేర్కొన్న స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలను ఈ కింద కార్యక్రమాల ద్వారా నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.
క్రమ సంఖ్య.
|
ఎన్నిక ప్రక్రియ
|
తేదీలు
|
-
|
నోటిఫికేషన్ జారీ
|
11 జూన్, 2020 (గురువారం)
|
-
|
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
|
18 జూన్ , 2020 (గురువారం)
|
-
|
నామినేషన్ల పరిశీలన
|
19 జూన్, 2020 (శుక్రవారం)
|
-
|
అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరితేదీ
|
22 జూన్, 2020 (సోమవారం)
|
-
|
పోలింగ్ తేదీ
|
29 జూన్, 2020 (సోమవారం)
|
-
|
పోలింగ్ జరిగే సమయం
|
ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:00 వరకు
|
-
|
ఓట్ల లెక్కింపు
|
29 జూన్, 2020 (సోమవారం) సాయంత్రం 05:00 గంటలకు
|
-
|
ఎన్నికల ప్రక్రియ పూర్తి కావలసిన చివరి తేదీ
|
30 జూన్, 2020 (మంగళవారం)
|
|
|
|
|
స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలను నిర్వహించడానికి పరిశీలకులను నియమించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటారు.
ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసేటప్పుడు కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సూచనలు పాటించేలా చూడడానికి రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది.
(Release ID: 1630427)