ప్రధాన మంత్రి కార్యాలయం

గోవా యొక్క స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 30 MAY 2020 1:23PM by PIB Hyderabad

గోవా యొక్క స్థాపన దినం నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘గోవా యొక్క ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు.  గోవా ప్రాకృతిక శోభ కు మరియు సహృద‌యులైనటువంటి ప్రజల కు నిలయం గా అలరారుతోంది.  ఈ రాష్ట్రం అనేక రంగాల లో భారతదేశ అభివృద్ధి పయన గతి కి జోరు ను జతచేస్తోంది.  గోవా రాబోయే సంవత్సరాల లో కూడా నిరంతరం ప్రగతి ని సాధిస్తూ ఉండాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1627899) Visitor Counter : 226