ప్రధాన మంత్రి కార్యాలయం
గోవా యొక్క స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
30 MAY 2020 1:23PM by PIB Hyderabad
గోవా యొక్క స్థాపన దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘గోవా యొక్క ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. గోవా ప్రాకృతిక శోభ కు మరియు సహృదయులైనటువంటి ప్రజల కు నిలయం గా అలరారుతోంది. ఈ రాష్ట్రం అనేక రంగాల లో భారతదేశ అభివృద్ధి పయన గతి కి జోరు ను జతచేస్తోంది. గోవా రాబోయే సంవత్సరాల లో కూడా నిరంతరం ప్రగతి ని సాధిస్తూ ఉండాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1627899)
Visitor Counter : 244
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam