రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జ‌యంతి సందర్భంగా నివాళులర్పించిన భార‌త రాష్ట్రపతి

Posted On: 13 MAY 2020 12:21PM by PIB Hyderabad

భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జ‌యంతి పుర‌స్క‌రించుకొని రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈరోజు (మే 13, 2020) ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. రాష్ట్రపతి భవన్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చిత్ర‌ప‌టానికి రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పూలు స‌మ‌ర్పించి నివాళులర్పించారు.

 

 

***** 



(Release ID: 1623531) Visitor Counter : 254