సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఈ - కామర్స్ కంపెనీల ద్వారా నిత్యావసరం కాని వస్తువుల సరఫరా నిషేధించడమైనది

నాడు పోస్టు చేయడమైనది: 19 APR 2020 12:12PM by PIB Hyderabad

లాక్ డౌన్ సమయంలో ఈ-కామర్స్ కంపెనీల ద్వారా నిత్యావసరం కాని వస్తువుల సరఫరా పై నిషేధం కొనసాగుతోందని దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

************


(రిలీజ్ ఐడి: 1616004) సందర్శకుల సూచీ సంఖ్య : : 182