భారత ఎన్నికల సంఘం

ఎన్నికల సంబంధించి భారత ఎన్నికల కమిషన్ నియమించిన కార్యనిర్వాహక బృందాలకు సంబంధించి ఏవేని సలహాలు/సూచనలను సమర్పించడానికి ఆఖరు తేదీ పొడిగింపు

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2020 1:39PM by PIB Hyderabad

ఎన్నికల సంబంధించి భారత ఎన్నికల కమిషన్ నియమించిన కార్యనిర్వాహక బృందాలకు సంబంధించి భారత పౌరులు మరియు భాగస్వాముల నుండి  వివిధ సలహాలు/సూచనలను 31 మార్చి 2020 వరకు సమర్పించడానికి 7 మార్చి 2020న ఆహ్వానించింది( కాపీ హైపర్ లింకు చేయబడినది).

దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కారణంగా నెలకొన్న పరిస్ధితుల దృష్ట్యా సలహాలు/సూచనలు సమర్పించడానికి ఆఖరు తేదీని పొడిగింపవలసిందిగా  కోరుతూ కొన్ని నివేదన పత్రాలు అందాయి. వారి వినతులను స్వీకరించి సలహాలు/సూచనలు సమర్పించడానికి ఆఖరు తేదీని 30 ఏప్రిల్ 2020 పొడిగింపబడింది.

హైపర్ లింకును చూడటానికి ఈ క్రింది క్లిక్ చేయండి.

Click here to see the link 


(రిలీజ్ ఐడి: 1610258) సందర్శకుల సూచీ సంఖ్య : : 89
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , Punjabi , English , Urdu , हिन्दी , Gujarati , Tamil , Telugu , Kannada