ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిటన్ ప్రధానమంత్రికి త్వరగా స్వస్థత చేకూరాలని భారత ప్రధానమంత్రి ఆకాంక్షించారు
నాడు పోస్టు చేయడమైనది:
27 MAR 2020 6:48PM by PIB Hyderabad
యు.కే. ప్రధానమంత్రి శ్రీ బోరిస్ జాన్సన్ కు కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయనకు పూర్తి స్వస్థత చేకూరాలని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆకాంక్ష వ్యక్తం చేశారు.
" ప్రియమైన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, ఒక పోరాట యోధునిగా మీరు ఈ సవాలును కూడా అధిగమిస్తారు. మీ సంపూర్ణ ఆరోగ్యానికి మేము ప్రార్ధిస్తున్నాము. ఆరోగ్యవంతమైన యుకే ని ఆశిస్తున్నాము" అని ప్రధానమంత్రి ఒక సందేశంలో తమ ఆశాభావం వ్యక్తం చేశారు.
*****
(రిలీజ్ ఐడి: 1608642)
సందర్శకుల సూచీ సంఖ్య : : 202
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam