ప్రధాన మంత్రి కార్యాలయం

లాక్ డౌన్ ను ఖచ్చితంగా పాటించాలంటూ పౌరుల కు విజ్ఞ‌ప్తి చేసిన ప్రధాన మంత్రి

Posted On: 23 MAR 2020 11:19AM by PIB Hyderabad

దేశం లో విధించిన లాక్ డౌన్ ను ప్రజలు గంభీరంగా తీసుకోకుండా ఉంటున్నారని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న పేర్కొన్నారు.

 

కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల ను ఖచ్చితం గా పాటించడం ద్వారా ప్రజలు వారిని మరియు వారి యొక్క కుటుంబ సభ్యుల ను రక్షించుకోవాలి అని శ్రీ మోదీ ట్విటర్ లో  విజ్ఞ‌ప్తి చేశారు.

 

ప్రజలు లాక్ డౌన్ ను అనుసరించేటట్టు చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన అభ్యర్థించారు.

 

 

लॉकडाउन को अभी भी कई लोग गंभीरता से नहीं ले रहे हैं। कृपया

करके अपने आपको बचाएं, अपने परिवार को बचाएं, निर्देशों का गंभीरता से पालन करें।

राज्य सरकारों से मेरा अनुरोध है कि वो नियमोंऔर कानूनों का पालन करवाएं।

— Narendra Modi (@narendramodi) March 23, 2020

 

 

**

 



(Release ID: 1607782) Visitor Counter : 182