ప్రధాన మంత్రి కార్యాలయం

సార్క్ సభ్యత్వ దేశాల నేతల తో రేపటి రోజు న సంభాషించనున్న ప్రధాన మంత్రి

Posted On: 14 MAR 2020 8:50PM by PIB Hyderabad

సిఒవిఐడి-19 (కోవిడ్-19)పై చేపట్టవలసిన చర్యల పై ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఎస్ఎఎఆర్ సి (‘సార్క్’) సభ్యత్వ దేశాల నేతల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా రేపటి రోజు న అంటే 2020వ సంవత్సరం 15వ తేదీ నాడు సంభాషించనున్నారు.  కోవిడ్-19 పై ఈ ప్రాంతం లో పోరాటాన్ని సలిపేందుకు ఒక బలవత్తరమైన ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం కోసం ‘సార్క్’ సభ్యత్వ దేశాలన్నీ పాలు పంచుకొనేటటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన మంత్రి భారతదేశాని కి నాయకత్వం వహించనున్నారు.


***



(Release ID: 1606509) Visitor Counter : 61