ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో శ్రీ లియాండర్ పేస్ భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 7:58PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ లియాండర్ పేస్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ‘‘టెన్నిస్లో ఆయన సాధించిన విజయాలను చూసి భారత్ ఎంతో గర్వపడుతోంది. వివిధ అంశాలపై మేం చర్చించాం. క్రీడల పట్లా, దేశ నిర్మాణం పట్లా ఆయనకున్న మక్కువ నిజంగా ప్రశంసనీయం’’ అని అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘శ్రీ లియాండర్ పేస్ గారితో చక్కని సమావేశంలో పాల్గొన్నాను.. టెన్నిస్లో ఆయన సాధించిన విజయాలు భారత్కు ఎంతో గర్వకారణం. వివిధ అంశాలపై మేం చర్చించాం. క్రీడల పట్లా, దేశ నిర్మాణం పట్లా ఆయనకున్న మక్కువ నిజంగా ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2248104)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam