ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన బీహార్ గవర్నర్

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 6:15PM by PIB Hyderabad

ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని బీహార్ గవర్నర్ శ్రీ సయ్యద్ అతా హస్నైన్ కలిశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

“బీహార్ గవర్నర్ శ్రీ సయ్యద్ అతా హస్నైన్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.”


(రిలీజ్ ఐడి: 2245346) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati