ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన బీహార్ గవర్నర్
నాడు పోస్టు చేయడమైనది:
25 MAR 2026 6:15PM by PIB Hyderabad
ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని బీహార్ గవర్నర్ శ్రీ సయ్యద్ అతా హస్నైన్ కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“బీహార్ గవర్నర్ శ్రీ సయ్యద్ అతా హస్నైన్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.”
(రిలీజ్ ఐడి: 2245346)
సందర్శకుల సూచీ సంఖ్య : : 65
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam