ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి ఆరాధనతో అపార శక్తి
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2026 9:12AM by PIB Hyderabad
నవరాత్రుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తన అభిప్రాయాలను పంచుకున్నారు. అమ్మవారి పట్ల భక్తితో అపార శక్తి, బలం లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
అమ్మవారి పట్ల భక్తిలో అపారమైన శక్తి ఉందనీ, దేవి మాత ఆరాధన భక్తుల హృదయాలను సానుకూల శక్తితో నింపుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ అమ్మవారి భక్తి గీతాన్నీ పంచుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
అమ్మవారి పట్ల భక్తిలో అపారమైన శక్తి ఉంది. అమ్మవారిని పూజించడం ద్వారా భక్తుల మనస్సులు సానుకూల శక్తితో నిండిపోతాయి.
(రిలీజ్ ఐడి: 2243574)
సందర్శకుల సూచీ సంఖ్య : : 49
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam