కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరు ప్రధాన నగరాల్లో ‘24 స్పీడ్ పోస్టు’ సేవలు: మరుసటి రోజే డెలివరీ పూర్తి చేయనున్న తపాలా విభాగం

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 11:51AM by PIB Hyderabad

తపాలా విభాగం ‘24 స్పీడ్ పోస్ట్’ సేవలను 2026 మార్చి 17న ప్రారంభిస్తుందిఈ సేవలను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియాకమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభిస్తారుఈ కార్యక్రమం న్యూఢిల్లోని ఆకాశవాణి భవన్లో ఉన్న రంగభవన్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 12:30 గంటలకు తపాలా విభాగం ఉన్నతాధికారుల సమక్షంలో జరుగుతుంది.

అత్యవసరమైననిర్ణీత సమయంలో పంపించాల్సిన పార్శిళ్లను తరువాతి రోజే 24 స్పీడ్ పోస్టు సేవలు డెలివరీ చేస్తాయిమొదటి దశలో ఢిల్లీముంబయిచెన్నైకోల్‌కతాబెంగళూరుహైదరాబాద్ నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయిప్రత్యేక విండోలువైమానిక రవాణాకు ప్రాధాన్యవమివ్వడం ద్వారా నిర్దేశిత డీ+1, డీ+2 సమయంలోగా 24, 48 స్పీడ్ పోస్టు సేవలు పూర్తవుతాయిఓటీపీ ఆధారిత డెలివరీడెలివరీ పూర్తయ్యేంత వరకు ఎస్ఎంఎస్ అలర్టులువ్యాపారుల కోసం బీఎన్‌పీఎల్ సౌకర్యంబల్క్ బుకింగులకు ఉచిత పికప్ఏపీఐ ఏకీకరణకేంద్రీకృత బిల్లింగులు ఈ సేవల్లో భాగంగా ఉన్నాయివీటితో పాటుగా సేవల్లో జాప్యం జరిగితే డబ్బును తిరిగి చెల్లించే హామీ కూడా ఉందిఇవి భారతీయ తపాలా ప్రీమియం ఎక్ర్‌ప్రెస్ డెలివరీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయి.

 

***

 

(రిలీజ్ ఐడి: 2240679) సందర్శకుల సూచీ సంఖ్య : : 26
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Kannada