ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

కృత్రిమ మేధ ప్రభావంపై న్యూఢిల్లీ ప్రకటన.. చేతులు కలిపిన మరిన్ని దేశాలు

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 11:19AM by PIB Hyderabad

కృత్రిమ మేధ (ఏఐప్రభావంపై న్యూఢిల్లీ ప్రకటనను ఆమోదించడంతో.. ఫిబ్రవరి 18, 19వ తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ను ముగించినట్లు ప్రకటించారుఇది కృత్రిమ మేధపై ప్రపంచ సహకారంలో ఓ ముఖ్యమైన ప్రగతి ప్రస్థానాన్ని సూచిస్తోంది.

ఈ ప్రకటనను 2026 ఫిబ్రవరి 21వ తేదీ వరకూ 88 దేశాలుఅంతర్జాతీయ సంస్థలు ఆమోదించిసంతకాలు చేశాయిఆ తరువాత, 3 దేశాలు వచ్చి కలిశాయిదీంతో ఈ ప్రకటనపై సంతకాలు చేసిన దేశాలుసంస్థల మొత్తం సంఖ్య 91కి చేరుకుంది.

దీనికి అనుగుణంగా, ఈ విషయంపై ఫిబ్రవరి 21వ తేదీ నాడు జారీ చేసిన పత్రికా ప్రకటన (ఐడీ: 2231208)ని కొత్తగా సంతకందారుల పేర్లను జోడించితాజా సమాచారాన్ని ఇవ్వడమైంది:

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2231208&reg=3&lang=2#:~:text=Guided%20by%20the%20principle%20of,Respecting%20national%20sovereignty

 

***


(రిలీజ్ ఐడి: 2232314) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Gujarati , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Tamil , Kannada , Malayalam