ప్రధాన మంత్రి కార్యాలయం
సోమనాథ్ ఆలయ ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
09 JAN 2026 9:37PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సోమనాథ్ ఆలయ అనంత ప్రాముఖ్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ ఆలయాన్ని భారత ఆధ్యాత్మిక బలం, భక్తికి శాశ్వత స్వరూపంగా ఆయన అభివర్ణించారు.
సోమనాథ్ ఒక పవిత్ర క్షేత్రంగా మాత్రమే కాకుండా భారత నాగరికతను ముందుకు నడిపించే దీపస్తంభంగానూ నిలుస్తుందన్నారు. విశ్వాసం, సమర్థత, ఐక్యత సందేశంతో తరతరాలకు ఈ ఆలయం స్ఫూర్తినిస్తోందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"భగవాన్ శ్రీ సోమనాథ్ సృష్టిలోని ప్రతి కణంలోనూ కనిపిస్తారు. ఆయనపై ఉన్న అచంచల విశ్వాసం అనంత కాల ప్రవాహంలా నేటికీ కొనసాగుతూనే ఉంది. సోమనాథ్... భారత ఆధ్యాత్మిక శక్తి స్వరూపం"
(रिलीज़ आईडी: 2213674)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam