ప్రధాన మంత్రి కార్యాలయం
కచ్ఛ్, సౌరాష్ట్రలకు సంబంధించి రాజ్కోట్లో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశం.. పాల్గొన్న ప్రధానమంత్రి..
సమావేశ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
11 JAN 2026 9:50PM by PIB Hyderabad
కచ్ఛ్, సౌరాష్ట్రలకు సంబంధించి వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాన్ని రాజ్కోట్లో నిర్వహించగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశ ముఖ్యాంశాల్ని ప్రజలతో ఆయన పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘రాజ్కోట్లో ఈ రోజు కచ్ఛ్, సౌరాష్ట్రలకు సంబంధించి నిర్వహించిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశంలో పాల్గొన్నందుకు సంతోషిస్తున్నాను. ఈ వేదిక ఆయా ప్రాంతాల్లో పెట్టుబడినీ, అభివృద్ధినీ ప్రోత్సహించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తుంది’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2213624)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam