ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సద్గుణాలతో పరిపూర్ణం కావడమే జీవన లక్ష్యమని చాటి చెప్పే సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 JAN 2026 8:12AM by PIB Hyderabad

నూతన సంవత్సరం 2026 సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఓ సుభాషితంలో సూచించిన ప్రకారం.. జ్ఞానంవైరాగ్యంధనంవీరత్వంశక్తిసామర్థ్యంస్మృతిస్వాతంత్య్రంకౌశలంప్రతిభధైర్యంలతో పాటు కోమలత్వం వంటి మంచి గుణాలతో పరిపూర్ణం కావడమే జీవన లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
ప్రధానమంత్రి ప్రాచీన జ్ఞానాన్ని ఉదాహరిస్తూ,

‘‘కొత్త సంవత్సరం 2026 సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలుఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ కొత్త ఆశలనీకొత్త సంకల్పాన్నీఅలాగే కొత్త ఆత్మవిశ్వాసాన్నీ తీసుకురావాలని నేను కోరుకుంటున్నానుజీవన గమనంలో ముందడుగు వేయడానికి ఈ సంవత్సరం అందరికీ  ప్రేరణను  అందించుగాక.

జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతి:స్వాతంత్య్రం కౌశలం కాన్తిర్ధైర్యం మార్దవమేవ చ’’

(రిలీజ్ ఐడి: 2210457) సందర్శకుల సూచీ సంఖ్య : : 38