ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి నివాళులర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 27 DEC 2025 10:44AM by PIB Hyderabad

ఇవాళ పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారుగురు గోవింద్ జీ.. ధైర్యంకరుణత్యాగానికి ప్రతీక అని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. "సత్యంన్యాయంధర్మం కోసం నిలబడేందుకుమానవాళి గౌరవాన్ని రక్షించేందుకు ఆయన జీవితంబోధనలు స్ఫూర్తినిస్తాయిశ్రీ గురు గోవింద్ సింగ్ దార్శనికత.. సేవనిస్వార్థ కర్తవ్యం వైపు తరతరాలను నడిపిస్తూనే ఉంటుందిఅని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి భక్తితో నా నమస్కారాలు అర్పిస్తున్నాధైర్యంకరుణత్యాగానికి నిలువెత్తు నిదర్శనం గోవింద్ జీసత్యంన్యాయంధర్మం కోసం నిలబడాలనిమానవాళి గౌరవాన్ని కాపాడాలని ఆయన జీవితంబోధనలు మనకు తెలియజేస్తాయిశ్రీ గురు గోవింద్ సింగ్ ఆశయాలు.. సేవనిస్వార్థ కర్తవ్యం వైపు తరతరాలను నడిపిస్తాయి.

ఈ ఏడాది ప్రారంభంలో నేను తఖ్త్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్‌ను సందర్శించినప్పటి చిత్రాలు ఇవిఅక్కడ శ్రీ గురు గోవింద్ సింగ్ జీమాతా సాహిబ్ కౌర్ జీల పవిత్ర జోరే సాహిబ్ దర్శన భాగ్యం కలిగింది


(रिलीज़ आईडी: 2209098) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam