ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ బిశ్వ బంధు సేన్ మృతికి ప్రధాని సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
26 DEC 2025 11:46AM by PIB Hyderabad
త్రిపుర శాసనసభ స్పీకర్ శ్రీ బిశ్వ బంధు సేన్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. త్రిపుర పురోగతిని పెంపొందించడానికి, అనేక సామాజిక కార్యక్రమాల పట్ల నిబద్ధతతో చేసిన కృషికి ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని పోస్టు:
‘‘త్రిపుర అసెంబ్లీ స్పీకర్ శ్రీ బిశ్వ బంధు సేన్ జీ మృతి బాధాకరం. త్రిపుర పురోగతిని ప్రోత్సహించడానికి, సామాజిక కార్యక్రమాల పట్ల నిబద్ధతతో చేసిన కృషికి ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోతారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’
(రిలీజ్ ఐడి: 2208749)
సందర్శకుల సూచీ సంఖ్య : : 53
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam