ప్రధాన మంత్రి కార్యాలయం
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
25 DEC 2025 9:10AM by PIB Hyderabad
శాంతి, కరుణ, ఆశతో నిండిన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. "యేసు క్రీస్తు బోధనలు మన సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాలి" అని ప్రధాని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
"అందరికీ శాంతి, కరుణ, ఆశతో కూడిన ఆనందదాయకమైన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. యేసు క్రీస్తు బోధనలు మన సమాజంలో సోదరభావం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను."
(రిలీజ్ ఐడి: 2208430)
సందర్శకుల సూచీ సంఖ్య : : 39
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam