భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత ప్రభుత్వానికి రూ.109 కోట్లకుపైగా డివిడెండ్ చెక్కును అందించిన బీహెచ్ఈఎల్

प्रविष्टि तिथि: 15 DEC 2025 2:10PM by PIB Hyderabad

భారత్ హెవీ ఎలక్ర్టికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), సోమవారం డిసెంబర్ 15, 2025న డివిడెండ్ పంపిణీ వేడుకను నిర్వహించిందిఈ కార్యక్రమానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్.డికుమారస్వామి హాజరయ్యారుభారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిసంయుక్త కార్యదర్శి (భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ), బీహెచ్ఈఎల్ ఛైర్మన్మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)తో పాటు కార్యనిర్వాహక డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

కేంద్ర భారీ పరిశ్రమలుఉక్కు శాఖ మంత్రికి రూ.109.98 కోట్ల డివిడెండ్ చెక్కును అందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డివిడెండ్ చెల్లింపు, 2023-24 చెల్లింపు కంటే 100% అధికంగా ఉంది.

భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల ద్వారా వికసిత్ భారత్ నిర్మాణంలో బీహెచ్ఈఎల్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర భారీ పరిశ్రమలుఉక్కు శాఖ మంత్రి అన్నారుప్రముఖ భారీ ఇంజినీరింగ్తయారీ సంస్థగా.. 'ఆత్మనిర్భర్ భారత్' , 'మేక్ ఇన్ ఇండియాదార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని బీహెచ్ఈఎల్‌కు సూచించారు.

 

***


(रिलीज़ आईडी: 2204214) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Tamil