ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, దివ్యాంగులకు గౌరవం, సదుపాయాలు, అవకాశాలను కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తున్నామన్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 DEC 2025 4:09PM by PIB Hyderabad

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగాదివ్యాంగులైన సోదరీసోదరులకు గౌరవంసదుపాయాలుఅవకాశాలను కల్పించేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుసృజనాత్మకతసంకల్పంతో దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుతున్నారనిజాతీయ ప్రగతికి సహకరిస్తున్నారన్నారని శ్రీ మోదీ అన్నారు. "కొన్నేళ్లుగా చట్టాలుఅందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలుసమగ్ర విద్యా విధానాలుసహాయక సాంకేతికతలతో ఆవిష్కరణల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి భారత్ కీలక చర్యలు తీసుకుందిమున్ముందు కూడా మరిన్ని కార్యక్రమాలను తీసుకొస్తాంఅని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగాదివ్యాంగులైన సోదరీసోదరులకు గౌరవంసదుపాయాలుఅవకాశాలను కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తున్నాంసృజనాత్మకతదృఢ సంకల్పంతో దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుతున్నారుజాతీయాభివృద్ధికి సహకరిస్తున్నారుకొన్నేళ్లుగా చట్టాలుఅందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలుసమగ్ర విద్యా విధానాలుసహాయక సాంకేతికతలతో ఆవిష్కరణల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి భారత్ కీలక చర్యలు తీసుకుందిమున్ముందు కూడా మరిన్ని కార్యక్రమాలను తీసుకొస్తాంకొన్నేళ్లుగా చట్టాలుఅందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలుసమగ్ర విద్యా విధానాలుసహాయక సాంకేతికతలతో ఆవిష్కరణల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి భారత్ ఎన్నో ముఖ్యమైన చర్యలు తీసుకుందిభవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలను తీసుకొస్తాం

 

****


(రిలీజ్ ఐడి: 2198501) సందర్శకుల సూచీ సంఖ్య : : 49