ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని సందర్శించి, పేలుడు ఘటన బాధితులను కలిసిన ప్రధానమంత్రి


ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామన్న పీఎం

Posted On: 12 NOV 2025 3:21PM by PIB Hyderabad

ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన బాధితులను పరామర్శించేందుకు ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారుబాధితులువారి కుటుంబసభ్యులతో మాట్లాడారువారికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారుగాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రిబాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. "కుట్రదారులను న్యాయస్థానం ముందు నిలబెడతాంఅని స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి వెళ్లి ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించానువాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

ఈ ఘటనకు కారణమైన కుట్రదారులకు కచ్చితంగా శిక్ష పడుతుంది"

 

***


(Release ID: 2189461) Visitor Counter : 3