ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ
Posted On:
10 NOV 2025 6:40PM by PIB Hyderabad
హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సైనీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సైనీ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు’’
(Release ID: 2188578)
Visitor Counter : 6
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam