ప్రధాన మంత్రి కార్యాలయం
దేవ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
05 NOV 2025 10:16PM by PIB Hyderabad
దేవ దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "ఇవాళ బాబా విశ్వనాథుని పుణ్యక్షేత్రం దేవ దీపావళి కాంతులతో వెలిగిపోతోంది. కాశీ ఘాట్లో గంగా నది ఒడ్డున వెలిగించిన లక్షలాది దీపాలు ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని, సంపదతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాయి" అని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఈరోజు దేవ దీపావళి సందర్భంగా బాబా విశ్వనాథ్ పవిత్ర నగరం అద్వితీయమైన కాంతితో ప్రకాశిస్తోంది. కాశీ ఒడ్డున గంగా నదిలో వెలిగించిన లక్షలాది దీపాలు అందరికీ ఆనందం, సంపద కలగాలని కోరుకుంటున్నాయి. ఈ దైవత్వం, వైభవం అందరి హృదయాలను ఆకర్షిస్తుంది.
దేవ దీపావళి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. హర్ హర్ మహాదేవ్!”
"కాశీలో కన్నుల పండుగగా దేవ దీపావళి!"
(रिलीज़ आईडी: 2186896)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam