ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియన్ యూత్ గేమ్స్ 2025లో చారిత్రాత్మక సంఖ్యలో పతకాలు సాధించినందుకు భారత యువ అథ్లెట్లను అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
02 NOV 2025 1:09PM by PIB Hyderabad
ఆసియన్ యూత్ గేమ్స్ 2025లో 48 పతకాలతో దేశ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత యువ అథ్లెట్లను అభినందించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“మన యువ అథ్లెట్లు ఆసియన్ యూత్ గేమ్స్ 2025లో అత్యుత్తమ ప్రదర్శనతో 48 పతకాలు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. ఈ క్రీడా బృందానికి అభినందనలు. వారి ఆసక్తి, పట్టుదల, కఠోర శ్రమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.”
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2185488)
आगंतुक पटल : 35
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam