ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సీషెల్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 12 OCT 2025 9:13AM by PIB Hyderabad

సీషెల్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఇరు దేశాల ప్రజలను అనుసంధానించేప్రజల ఆకాంక్షలూఅవసరాలకు అండగా నిలిచే ఉమ్మడి వారసత్వంగా హిందూ మహాసముద్ర జలాలను ప్రధానమంత్రి అభివర్ణించారుడాక్టర్ హెర్మినీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారత్-సీషెల్స్ మధ్య గల ప్రభావవంతమైనబహుముఖ సంబంధాలు మరింతగా అభివృద్ధి చెందుతాయనిమరింత ఊపందుకుంటాయనీ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"సీషెల్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి హృదయపూర్వక అభినందనలుహిందూ మహాసముద్ర జలాలు మన ఉమ్మడి వారసత్వం.. మన ప్రజల ఆకాంక్షలూఅవసరాలకు అనుబంధంగా ఉన్నాయిఅధ్యక్షుడిగా ఆయన పదవీకాలంలో ఇరుదేశాల మధ్య గల ప్రభావవంతమైనబహుముఖ సంబంధాలు మరింతగా అభివృద్ధి చెందుతాయనిమరింత ఊపందుకుంటాయనీ నేను విశ్వసిస్తున్నానురానున్న ఆయన పదవీకాలం కోసం ఆయనకు నా శుభాకాంక్షలు."

 

****


(Release ID: 2178065) Visitor Counter : 3